రాష్ట్ర మంత్రులు డబ్బులు పంచితే శాసన మండలి ఎన్నికలు నిజాయితీగా జరుగుతాయా - విష్ణువర్ధన్ రెడ్డి

రాష్ట్ర మంత్రులు డబ్బులు పంచితే శాసన మండలి ఎన్నికలు నిజాయితీగా జరుగుతాయా అని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

నిష్పక్షపాతంగా వైకాపా ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తారని బీజేపి పార్టీకి అసలు నమ్మకం లేదని తెలిపారు.బాధ్యతారాహిత్యంగా వీడియోలో అడ్డంగా దొరికిన మంత్రిని గవర్నర్ బర్తరఫ్ చేయాలని, రాష్ట్ర డిజిపి కేసు నమోదు చేయాలని, ఎన్నికల సంఘం తక్షణం దీనిమీద స్పందించాలని డిమాండ్ చేశారు.

బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

తాజా వార్తలు