ఈరోజు కరోనా పై సమీక్ష సమావేశం నిర్వహించనున్న ఏపీ సీఎం జగన్..!!

దేశంలో చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ ఎత్తివేయడం జరిగింది.కేవలం రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే లాక్ డౌన్ అమలు చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

ఇదిలా ఉంటే ఈ రోజు కరోనా పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఏపీ సీఎం జగన్.ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ ఈనెల ఏడవ తారీఖున ముగియనుంది.

ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తేస్తారా లేకపోతే కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.రాష్ట్రంలో 9 జిల్లాల్లో రాత్రి 9 గంటల వరకు గతంలోనే సడలింపు ఇవ్వటం తెలిసిందే.

కరోనా వైరస్ తీవ్రత ఉన్న వారి మరి కొన్ని జిల్లాలలో సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే గతంలో.విధించిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు.

Advertisement

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు ఉన్న కొద్ది తగ్గుముఖం పడుతూ ఉండటంతో.రాష్ట్రంలో కర్ఫ్యూ ఎత్తేస్తారా లేకపోతే.

ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలు.కొనసాగిస్తారా అన్నది సస్పెన్స్ గా నెలకొంది.

Advertisement

తాజా వార్తలు