ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి .
కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ మేరకు ఇరవై ఆరు జిల్లాలకు 26 మంది కలెక్టర్లను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
XE కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.కొత్త వేరియంట్ ఎక్స్ ఈ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఏపీకి అమరావతి రాజధాని అని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమవారం మరోసారి అన్నారు.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రంజాన్ మాసం నేడు ప్రారంభం అయింది.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ముస్లింలకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.సోమవారం రాహుల్ గాంధీ తో వీరు సమావేశం కానున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శనివారం తిరుమల శ్రీవారిని 62,925 భక్తులు దర్శించుకున్నారు.
ఏపీ సీఎం జగన్ రెడ్డికి నైతిక విలువలు లేవని ఏ మాత్రం ఉన్నా ఎనిమిది మంది వైఎస్సార్ న్యాయస్థానంవిధించిన శిక్షకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
బీజేపీలోకి భారీ చేరికలు ఉండబోతున్నాయని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
రోగులు తమ మెడికల్ రికార్డులను ఎక్కడినుంచైనా వీక్షించే అవకాశాన్ని కల్పించే భీమ్ యాప్ ను ప్రారంభించినట్లు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన సంస్థ శ్రీభరత్ వెల్లడించారు.
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది .నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి.
శోభకృతు నామ సంవత్సరంలో రైతులు సమైక్యంగా ఉండాలని వైఎస్సార్ టిపీ అధ్యక్షురాలు షర్మిల ఆకాంక్షించారు.
యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రాష్ట్రంలోని 12,600 ఎద్దులు పెంచే గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
కొత్త జిల్లాల ఏర్పాటు 2016లో తీసుకున్న నిర్ణయమని, దీనిపై ఇప్పుడు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
తెలంగాణ లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదాద్రి నుంచి యాదగిరిగుట్ట గానే పిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ సిబిఐ లో పనిచేస్తున్న డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ బండి పెద్ది రాజు కు 2019 సంవత్సరానికి గాను కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్స్ లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ పురస్కారం కు ఎంపికయ్యారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,950 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,460 .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy