గుంటూరు వైద్య ఆరోగ్య శాఖలో ఏసీబీ దాడులు

గుంటూరు జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో ఏసీబీ అధికారుల దాడులు చేశారు.మంగళగిరిలోని కుటుంబ సంక్షేమ కమిషన్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించింది.

బదిలీకి సంబంధించి సూపరింటెండెంట్ అహ్మద్ రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే బాధితుడి నుంచి రూ.16 వేలు లంచం తీసుకుంటూ అహ్మద్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు.నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహించింది.

తాజా వార్తలు