భారత్ - చైనా సరిహద్దులో ఘోర ప్రమాదం జరిగింది.సిక్కింలోని జిమా ప్రాంతంలో సైనిక వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడింది.
ఈ ఘటనలో 16 మంది భారత జవాన్లు దుర్మరణం చెందారని సమాచారం.పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
సిక్కింలోని ఓ ప్రమాదకర మలుపు వద్ద వాహనం అదుపు తప్పింది.ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy