Chiranjeevi Venkaiah Naidu: పద్మ పురస్కార విజేతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మానం

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కార( Padma Awards ) విజేతలను తెలంగాణ ప్రభుత్వం( Telangana Government ) ఘనంగా సత్కరించనుంది.ఈ మేరకు ఈనెల 4న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో( Shilpakala Vedhika ) సన్మాన కార్యక్రమం నిర్వహించనుంది.

 Chiranjeevi Venkaiah Naidu: పద్మ పురస్కార విజే�-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే పద్మ విభూషణ్ అవార్డు విజేతలను ఆహ్వానిస్తున్నారు.ఇందులో భాగంగా పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు( Venkaiah Naidu ) మరియు మెగాస్టార్ చిరంజీవిని( Megastar Chiranjeevi ) మంత్రి జూపల్లి ఇప్పటికే ఆహ్వానించారు.అలాగే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్పను కూడా ప్రభుత్వం సత్కరించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube