సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి

ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన!సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల తారకరామా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చిలుక భీమన్న( chiluka bheemanna ) (38) అనే వ్యక్తి మృతి.గత రాత్రి కడుపు నొప్పితో వచ్చిన భీమన్న,ఈరోజు ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేయగా వైద్యం వికటించి మృతి.

 A Man Died Due To Medical Malpractice In A Private Hospital In Sirisilla , Priva-TeluguStop.com

ఆసుపత్రి ఎదుట భారీ ఎత్తున బంధువుల ధర్నా.సంఘటన స్థలానికి చేరుకున్న సిరిసిల్ల డిఎస్పి ఉదయ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది.

సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube