సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి

ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన!సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల తారకరామా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చిలుక భీమన్న( Chiluka Bheemanna ) (38) అనే వ్యక్తి మృతి.

గత రాత్రి కడుపు నొప్పితో వచ్చిన భీమన్న,ఈరోజు ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేయగా వైద్యం వికటించి మృతి.

ఆసుపత్రి ఎదుట భారీ ఎత్తున బంధువుల ధర్నా.సంఘటన స్థలానికి చేరుకున్న సిరిసిల్ల డిఎస్పి ఉదయ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది.

సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది.

హైవేలో సూపర్‌బైక్‌పై హల్చల్ చేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్