ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.

తమకు ఎక్కువ సమయం కేటాయించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.దీంతో నిబంధనలు ఉల్లంఘించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేశారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు