ఫియర్ ఫ్యాక్టర్ ని దాచేయడానికి అలా చేస్తున్న పూజ హెగ్డే..?

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు అందం విషయం లో ఉన్న క్రేజ్ హీరోలకు ఎక్కువగా ఉండదు.అంతేకాకుండా సినిమాలలో హీరోయిన్స్ ఉండే ట్రెండింగ్ విధానమే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక హీరోయిన్స్ నటన విషయంలోనే కాదు గ్లామర్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు ముందే ఉండాలి.ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లంటూ ఇండస్ట్రీని కదిలించాలి.

అలా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే తనకంటూ ఒక క్రేజ్ ను ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ లో చూపించాలి.ఈమధ్య హీరోయిన్లు ఈ విధానాన్ని పాటిస్తున్నారు.

మరింత కొత్తదనంతో తామేంటో ఇండస్ట్రీలో నిరూపిస్తున్నారు.వరుస ఫోటో షూట్ లంటూ తెగ బిజీగా ఉంటున్నారు.

Advertisement

బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం ఫోటోలతో రెచ్చిపోతున్నారు.ఇక తాజాగా పూజ హెగ్డే ఏకంగా ఫియర్ ఫ్యాక్టరీ ను దాచేయడానికి అలా చేసింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రేజ్ లో ఉన్న పూజా హెగ్డే ప్రస్తుతం ఓ రేంజ్ లో గుర్తింపు అందుకుంది.తన యాక్టింగ్ తో బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పుడు ఫోటో షూట్ లంటూ తన హాట్ ఫోటోలతో అభిమానులను పిచ్చెక్కిస్తుంది.

ఎటువంటి ఫియర్ ఫ్యాక్టరీని చూపించకుండా ఎప్పుడూ ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటుంది.ఇదిలా ఉంటే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆ ఫోటో షేర్ చేయగా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అందులో బ్యాక్ లెస్ ఫోటోకు హాట్ లుక్ తెగ పిచ్చెక్కిస్తుంది.ఈ ఫోటో అతి తక్కువ సమయంలో 12 లక్షల లైక్ లను అందుకుంది.

Advertisement

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది.అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.

అంతే కాకుండా తమిళంలో కూడా ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

తాజా వార్తలు