మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ షూటింగ్ పూర్తి చేసుకోని ఈరోజు సెన్సార్ కి వెళ్ళింది.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని అల్లు అరవింద్ నిర్మించగా, సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
రకుల్ ప్రీత్ కథానాయిక.ఇక సెన్సార్ బోర్డు ఈ సినిమాని U/A సర్టిఫికెట్ తో విడుదలకి పాస్ చేసింది.
తెలుగుస్టాప్ ఇప్పటికే చెప్పినట్లుగా, డిసెంబర్ 9న ధృవ విడుదల కానుంది.ఈ సెన్సార్ టాక్ షో విషయానికి వస్తే, తమిళ సినిమా తని ఒరువన్ కి రిమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం, ఒరిజినల్ సినిమాకి ఏమాత్రం తగ్గలేదని టాక్.
యాక్షన్ ఎపిసోడ్లు ఒరిజినల్ కంటే బాగా వచ్చినట్లుగా వినిపిస్తోంది.ధృవలో కొత్తగా రాసిన 8 కాన్సెప్ట్ కూడా బాగా పండిదంట.
మొత్తం మీద రామ్ చరణ్ కి పెద్ద హిట్ దక్కబోతోందని సెన్సార్ బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారట.మరి తెలుగు ప్రేక్షకులని ఈ సినిమా అదేరకంగా ఆకట్టుకుంటుందా, చాలాకాలంగా రికార్డులకి దూరంగా రామ్ చరణ్ కెరీర్ ని కొత్త మలుపు తిప్పుతుందా లేదా చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy