యాదాద్రి జిల్లా చినకొండూరులో ఉద్రిక్తత

యాదాద్రి భువనగిరి జిల్లా చినకొండూరులో ఉద్రిక్తత నెలకొంది.బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.రాజగోపాల్ రెడ్డి గో బ్యాక్ అండ్ రికార్డులతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ కి ద్రోహం చేశారని ఆరోపించారు.దీంతో నిరసనకారులపై బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డరని తెలుస్తోంది.

రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

తాజా వార్తలు