పి ఎఫ్ ఐ కన్నా ముందు ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలి అంటున్న లాలూ ప్రసాద్ యాదవ్

పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు.

పీఎఫ్ఐపై నిషేధం విధించిన మాదిరే.విద్వేషాలను రెచ్చగొడుతున్న అన్ని సంస్థలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్

తాజా వార్తలు