అనేక అబద్ధాలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చింది మాజీమంత్రి బండారు సత్యనారాయణ

అనేక అబద్ధాలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చింది మేము ప్రమాణం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాను విజయసాయిరెడ్డి ఆడిటర్ టెక్నీకల్ గా అన్ని తెలుసు మరోసారి చాలంజ్ చేస్తున్నా.

ఓసారి జీవో చదువు విసారెడ్డి 2019లో మార్కెట్ వాల్యూకి 20శాతం ఎక్కువ రేటు ప్రకారం ఇస్తామని చంద్రబాబు జీవో ఇచ్చారు వాళ్ళు స్టాంప్ డ్యూటీ ఎగ్జిప్షన్ అడిగారు64 జీవో గురుంచి ఎందుకు చెప్పలేదు, చెప్పే దమ్ము లేదు నీకు నలుగురితో కమిటీ వేసి లెక్కన ప్రకారం వెయ్యి కోట్లకు ఇవ్వాలి కానీ నువ్వు 187 కోట్లకు అప్పనంగా ఇచ్చేశావ్ GRPL వాళ్ళు గజం 50 వేలు చొప్పున అమ్మలేదా నువ్వు కొట్టు మురళి గంటా శ్రీనివాసరావుకు స్నేహితుడు అన్నావ్అ దే కొట్టు మురళి మీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ బ్రదర్,కొట్టు మురళి శ్రీరామ ప్రాపర్టీస్ రెండెకరాల స్థలంలో ఎందుకున్నావ్ ఆధాని, లూలు, పోలవరం ప్రాజెక్టులు కాన్సిల్ చేశావ్లాం టప్పుడు చంద్రబాబుకి దగ్గరన్న NCC కి నువ్వెందుకిచ్చావ్ఉ మ్మడి రాష్ట్రంలో మంత్రిగా, అనేక వాటికి బాధ్యతలు చేపట్టాను మచ్చలేకుండా రాజకీయం చేసాను ముదపాక భూ వ్యవహారంలో మాపై లేనిపోని ఆరోపణలు చేసావు మూడేళ్లయ్యింది ఎందుకు నిరూపించలేకపోయావ్ నువ్వు సిట్ 2 వేశావ్, దాన్ని ఎక్కడ దాచిపెట్టావ్ 16 నెలలపాటు జైలులో ఉన్నావ్ జగన్, నీలాంటి చరిత్ర మాకెవరికి లేదు నీ బాగోతం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జీవోలతో తిరుపతి వెంకన్న దగ్గరకురా.

ప్రమాణం చేద్దాం నువ్వు చేసిన అక్రమాలు బయటపెడితే మా అంతు చూస్తావా చంద్రబాబు చిరకాలం జీవిస్తాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడు మీరన్న జైలులో జైలుకి చంద్రబాబు సీఎం హోదాలో వచ్చి మీకు ముద్ద వేస్తారు షెల్ కంపెనీ GRPL నుంచి కొన్న భూమి కొంటె నష్టపోతారు నామీద కేసు పెడితే, నేను ముదపాక వ్యవహారంలో నేను కేసు పెడతాను.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

తాజా వార్తలు