నేడు జీరో షాడో డే

హైదరాబాద్‌: నగరంలో నేడు అరుదైన జీరోషాడో ఆవిష్కృతం కాబోతోంది.మధ్యాహ్నం 12.12 నుంచి 12.

14 గంటల వరకు అంటే 2 నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది.సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎండలో నిటారుగా(90 డిగ్రీల) ఉంచిన వస్తువుల మీద రెండు నిమిషాలు నీడ కనిపించదని బిర్లా సైన్స్‌ సెంటర్‌ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని బలి చేశారు.. రోజా షాకింగ్ కామెంట్స్!

Latest Hyderabad News