సీఎం వైఎస్ జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన వై వి సుబ్బారెడ్డి..!!

రెండోసారి టీటీడీ చైర్మన్ పదవి తనకి ఇవ్వటంపై వై వి సుబ్బారెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.శ్రీవారికి ఎన్నిరోజులు సేవలు చేసిన తనివి తీరదు అని తెలిపారు.

 Yv Subha Reddy Special Thanks To Ys Jagan Yv Subha Reddy, Ys Jagan, Ttd,latest N-TeluguStop.com

ఈ క్రమంలో వారం పది రోజుల్లోనే పూర్తి బోర్డు ఏర్పడుతుందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లో టిటిడి బోర్డు చైర్మన్ గా పూర్తి బాధ్యతలు చేపట్టనున్నట్లు వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

Telugu Ap, Timechariman, Ys Jagan, Ysrcp, Yv Subha Reddy-Telugu Political News

మంచి ముహూర్తం చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు.తాను ఎంతో హృదయపూర్వకంగా శ్రీవారికి సేవ చేయటం వల్ల రెండోసారి ఆ శ్రీనివాసుడు అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.ఏడాదిలోనే కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మిస్తామని మహారాష్ట్ర లో కూడా పూర్తి చేస్తామని వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఏదిఏమైనా తనకు రెండోసారి శ్రీనివాసుడి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు.

ప్రత్యేకమైన కృతజ్ఞతలు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube