విశాల్, ఆర్య 'ఎనిమీ' టీజర్ అదిరింది..!

తమిళ హీరోలు విశాల్, ఆర్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఎనిమీ.ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది.

ఈ టీజర్ చూసిన వారవరైనా వావ్ అనక మానరు.విశాల్, ఆర్య ఇద్దరు యాక్షన్ హీరోస్ గా టీజర్ మొత్తం ఫైట్స్ తో అదరగొట్టారు.

ప్రకాష్ రాజ్ డైలాగ్ మన శత్రువు అన్ని తెలిసిన మన స్నేహితుడే అనే పంచ్ డైలాగ్ లోనే సినిమా మెయిన్ స్టోరీ ఉందని అనిపిస్తుంది.అయితే ఇందులో హీరో ఎవరు విలన్ ఎవరన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశాల్, ఆర్య ఇదివరకు అవన్ ఇవన్ అదే తెలుగులో వాడు వీడుగా రిలీజై సూపర్ హిట్ అందుకుంది.మళ్లీ ఈ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ఎనిమీ వస్తుంది.

Advertisement

ఈ సినిమాలో విశాల్, ఆర్య ఇద్దరు తమ లుక్స్ తో అదరగొట్టారు.ఎనిమీ టీజర్ అయితే అదిరిపోయింది.

టీజర్ చూసిన వారెవరైనా సరే సినిమ చూసేందుకు రెడీ అన్నట్టు ఉన్నారు.సినిమాలో మమతా మోహన్ దాస్, మృనాలిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

సినిమాలో ఎవరు ఎవరికి ఎనిమీ అన్నది సస్పెన్స్ గా ఉంది.టీజర్ లో ఇద్దరు హీరోలు మాత్రం అదరగొట్టేశారని చెప్పొచ్చు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు