కరెంటు సమస్యపై కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చిన స్థానికులు అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కిషన్ రెడ్డి అందుభాటులో లేని అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం సమస్యలు పరిష్కారానికి తమ ప్రజల్లో తిరుగుతుంటే మీరు ఎక్కడున్నారు అంటూ ఆగ్రహం కరెంటు సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశం.