Road accident : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ఇద్దరు మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అదుపుతప్పి ఓ ఆటో బోల్తా పడింది.

ఈ ఘటన గన్నవరం మండలం( Gannavaram ) వీరప్పనేనిగూడెంలో చోటు చేసుకుంది.కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

మరో 16 మందికి గాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత

తాజా వార్తలు