రేణిగుంట అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు మృతి

తిరుపతి జిల్లా రేణిగుంటలోని కార్తీక క్లినిక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం ముగ్గురు మృత్యువాతపడ్డారు.ఆస్పత్రి పైఅంతస్తులో డాక్టర్ కుటుంబం నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.

మంటలు భారీగా చెలరేగడంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు చనిపోగా.డాక్టర్ రవిశంకర్ రెడ్డి సజీవ దహనం అయ్యాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఇద్దరు మహిళలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు