ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.టీడీపీ సభ్యుల నినాదాలు.

రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు .

గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తోన్న టీడీపీ.టీడీపీ సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతోన్న గవర్నర్ ప్రసంగం.

గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ ప్రతులను చింపి వాకౌట్ చేసిన టీడీపీ  ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు