ఎం.ఎస్.పి జెండానే పేదలకు అండ ,సంపదను అందరికీ పంచడమే ఎం.ఎస్.పి లక్ష్యం:-తీగల ప్రదీప్ గౌడ్

ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా రౌండ్టేబుల్ సమావేశం మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కన్వీనర్ బచ్చలకూర వెంకటేశ్వర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం.

ఎస్.పి రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ పాల్గొని మాట్లాడారు .నాలుగు కోట్ల ప్రజల కళ నెరవేరదని , తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు లేదని , ప్రజల సమస్యలు మరియు అవసరాలను తీర్చి సంపదను జనాభాకు పంచడమే మహాజన సోషలిస్టు పార్టీ లక్ష్యమని , తెలంగాణ ప్రజలను నిర్వీర్యం చేస్తూ మైనారిటీ కులాలు ఆయన రెండు కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నారని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ రెండు జీరో అని అన్నారు .త్యాగాలు చేసిన పేద వర్గాలు అభివృద్ధి శూన్యమని , తెలంగాణా లోనే సంస్థ వనరులను జనాభా దామాషా ప్రకారం పంచి సోషలిజం ఆవశ్యకతను నీరుపిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు .దీనికోసం ఎంఎస్పీ ను గ్రామస్థాయిలో పూర్తి నిర్మాణం చేసి రాజకీయ శక్తికి అతీతంగా మారుస్తామని , అందుకోసమే ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అణగారిన వర్గాలను ఐక్యం చేసి రాజ్యాధికార సాధనలో భాగస్వాములను చేస్తామని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఎమ్.ఎస్.పి జిల్లా కో- ఆర్డినేటర్ ఏపూరి వెంకటేశ్వర్లు మాదిగ , ఎమ్.ఎస్.పి నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ , పగిడి కత్తుల వీరయ్య మాదిగ , తుారుగంటి అంజయ్య మాదిగ , రచ్చకొండా వెంకటమ్మ రజక , కూరపాటి ప్రభాకర్ , గాజుల నర్సింహారావు , నూకల నాగేశ్వరావు , కందుల బాబు , చింతరాల నాగభూషణం , గుమ్మడి రామారావు , కోలికపొంగు వెంకట్రావు , ముత్తారావు , బాలస్వామి , చిన్న శ్రీను , దాసు , కొమ్ము రోశయ్య , జనార్దన్ , రమేష్ , నాగరాజు , హరీశ్ , పుల్లారావు , సత్యనారాయణ , లింగయ్య , యాకోబు , రవీందర్ , వెంకటేశ్వరావు , అశోక్ , కృష్ణ , శ్రీను , రంజాన్ , రాము , వీరబాబు మరియు ఉమ్మడి జిల్లా నాయకులు , సామాజిక ఉద్యమ నాయకులు , రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు .

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?

Latest Khammam News