కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం..: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం( Palair Assembly constituency )లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) పర్యటించారు.ఈ మేరకు బైకుపై ప్రయాణించిన ఆయన ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

 Congress People's Government..: Minister Ponguleti , Ponguleti Srinivasa Reddy-TeluguStop.com
Telugu Congress, Khammam, Palairassembly, Revanth Reddy, Ts-Khammam

ఈ క్రమంలోనే ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి పొంగులేటి సూచించారు.ఇది ప్రజలు ప్రభుత్వమన్న ఆయన తాము ప్రజల కోసం పని చేస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )తోనే ప్రజల వద్దకు పాలన సాధ్యమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube