బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..: డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మంలో పార్లమెంట్ నియోజకవర్గ సీపీఎం విస్తృతస్థాయి సమావేశం జరిగింది.సీపీఎం నిర్వహించిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) హాజరయ్యారు.

 Defeat Bjp And Save Democracy Deputy Cm Bhatti , Deputy Cm Bhatti Vikramarka, Bj-TeluguStop.com

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీజేపీపై( BJP ) తీవ్రంగా మండిపడ్డారు.ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం కొందరికే కట్టబెడుతోందని భట్టి ఆరోపించారు.

బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డిని( MP candidate Raghurami Reddy ) గెలిపించాలని ఆయన సీపీఎం కార్యకర్తలను కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube