Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా కొత్తూరులో ఎంఎంఆర్ ఏసీ కన్వెన్షన్ హాలు.. మంత్రి తుమ్మల చేతుల మీదుగా ప్రారంభం

ఖమ్మం జిల్లా కొత్తూరులో ఎంఎంఆర్ ఏసీ కన్వెన్షన్ హాలును ( MMR AC Convention Hall )రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Tummala Nageswara Rao ) ప్రారంభించారు.నగరంలోని 18వ డివిజన్ కార్పొరేటర్ మందడపు లక్ష్మీ మనోహార్ ( Mandadapu Lakshmi Manohar )దంపతులు ఎంఎంఆర్ ఏసీ కన్వెన్షన్ హాలును నిర్మించారు.

 Mmr Ac Convention Hall In Kothur Khammam District Tummala Nageswara Rao-TeluguStop.com

ప్రారంభోత్సవం అనంతరం మందడపు లక్ష్మీమనోహర్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.

Telugu Khammam, Kothur, Mmr Ac Hall-Khammam

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్, కాంగ్రెస్ నేతలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.నగరంలో సకల హంగులతో ఏసీ కన్వెన్షన్ హాలును ప్రారంభించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube