కర్నూలు జిల్లాలో చిరుత సంచారం కలకలం

కర్నూలు జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.తుగ్గలి మండలంలో గొర్రెల మందపై చిరుతపులి దాడికి పాల్పడింది.

ఈ క్రమంలో అడ్డుకోబోయిన కుక్కపైనా చిరుత దాడి చేసిందని తెలుస్తోంది.మండలంలోని బోడబండ ప్రాంతంలో ఘటన జరిగింది.

చిరుత పులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

చిరుత దాడి నేపథ్యంలో తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
ఏంటి హార్దిక్ అంత సింపుల్ గా ఆడేసావ్.. 'నో లుక్ షాట్' వైరల్

తాజా వార్తలు