Chiranjeevi Venkaiah Naidu: పద్మ పురస్కార విజేతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మానం

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కార( Padma Awards ) విజేతలను తెలంగాణ ప్రభుత్వం( Telangana Government ) ఘనంగా సత్కరించనుంది.ఈ మేరకు ఈనెల 4న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో( Shilpakala Vedhika ) సన్మాన కార్యక్రమం నిర్వహించనుంది.

ఈ నేపథ్యంలోనే పద్మ విభూషణ్ అవార్డు విజేతలను ఆహ్వానిస్తున్నారు.ఇందులో భాగంగా పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు( Venkaiah Naidu ) మరియు మెగాస్టార్ చిరంజీవిని( Megastar Chiranjeevi ) మంత్రి జూపల్లి ఇప్పటికే ఆహ్వానించారు.అలాగే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్పను కూడా ప్రభుత్వం సత్కరించనుంది.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?

తాజా వార్తలు