భీమవరంలో వింత ప్రమాదం.. వ్యక్తి ముక్కులో దూరిన రొయ్య

ప.గో జిల్లా: భీమవరంలో వింత ప్రమాదం.ఓ వ్యక్తికి ముక్కులో దూరిన రొయ్య.

గణపవరంలో చెరువులో రోయ్యలు పడుతుండగా జరిగిన ఘటన.ఊపిరి తీసుకోవడం కష్టం అవడంతో హుటాహుటిన భీమవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన బంధువులు.ఇండస్కోపీ చికిత్సతో రొయ్యను తొలగించిన వైద్యులు.

రొయ్య ముళ్ళు గుచ్చుకోవడంతో ముక్కు రంధ్రలో ఇరుక్కుపోయినదని, తొలగించిన సమయానికి రొయ్య బతికే ఉందని వెల్లడించిన వైద్యులు. స్వల్ప గాయంకావడంతో ఆవ్యక్తిని ఆసుపత్రి నుండి డిస్చార్జ్ చేసిన వైధ్యలు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు