ఫోటో జర్నలిస్టులు ముచ్చర్ల బ్రదర్స్ కు రాష్ట్రస్థాయి అవార్డులు

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరూ తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులు గెలుచుకున్నారు.

నల్లగొండ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, హ్యాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు.

వీరు 2024 ఆగష్టు 19 న ఉదయం 9 గంటలకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్‌ హోటల్ లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులను, నగదు పరితోషికాన్ని అందుకోనున్నారు.

పంద్రాగష్టున మహిళా కార్యదర్శిపై దాడి బాధాకరం : అనంత చారి

Latest Nalgonda News