శ్రీవారి హుండీ ఆదాయం రెండు కోట్లు..!

కరోనా ప్రభావం తో భక్తులు తాకిడి తిరుమలకు తగ్గినా శ్రీవారి ఆదాయం మాత్రం తగ్గడం లేదు.నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 12400 15 మంది భక్తులు దర్శించుకోగ 8046 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

అనంతరం దర్శనాల కుదింపు తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం రెండు కోట్లు దాటడం ఇది కేవలం మూడో సారి మాత్రమే.20వ తేదీ నుంచి ఆన్లైన్లో ఆగస్టు నెల కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ.

తాజా వార్తలు