సంచలన నిర్ణయం తీసుకున్న సింగర్ సునీత రామ్.. పిల్లలు ఖుషీ

తన మధురమైన గాత్రంతో ఎన్నో ఏళ్లుగా కొన్ని మరుపురాని గీతాలతో స్టార్ సింగర్ గా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన విషయం తెలిసిందే.

తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటనల ద్వారా భర్తతో విడాకులు తీసుకొని పిల్లలతతో కలిసి ఒంటరిగా గడిపిన సింగర్ సునీత ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త రామ్ ను రెండో పెళ్లి చేసుకొని ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

అయితే సునీత రెండో పెళ్లిపై రకరకాల కామెంట్స్ వచ్చినా పెద్దగా సునీత వాటిని పట్టించుకోలేదు.ఇది ఇలా ఉంటే సునీత భర్త రామ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఫుల్ ఖుషీగా ఉన్నారట.

అయితే డిజిటల్ మీడియాలో రామ్ ఓ రారాజుగా ఎదిగిన విషయం తెలిసిందే.అయితే తన ఆస్తిలో కొంత వాటాను సునీత పిల్లలకు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట.

అంతే కాక సునీత అబ్బాయికి మ్యాంగో వీడియోలో 20 శాతం వాటా, కూతురికి మ్యాంగో వీడియోలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అవకాశం ఇచ్చారట.అంతే కాక సునీత సింగర్ కాబట్టి కొత్త సింగర్స్ కు అవకాశాలు ఇప్పించాలని ఉద్దేశ్యంతో ఓ షోను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట.

Advertisement

ఏది ఏమైనా సునీత భర్త రామ్ తీసుకున్న ఈ నిర్ణయంతో సునీత, సునీత పిల్లలు ఫుల్ ఖుషీగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఇయర్ సెకండాఫ్ లో సందడి చేయనున్న మన స్టార్ హీరోలు...

Advertisement

తాజా వార్తలు