రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా ఎంపిక అయినటువంటి ఎలుసాని మోహన్ కుమార్ ని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది.
ఈ సన్మాన కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి , సిరిసిల్ల పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, బొప్పాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్ , లయన్స్ క్లబ్ జిల్లా కేబినెట్ మెంబెర్ వంగాల రవీందర్ , జ్ఞానదీప్ విద్యా సంస్థ చైర్మన్ లక్ష్మి నారాయణ ,రాజన్న పేట మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్ ,బిఆర్ఎస్ నాయకులు బొమ్మనవేని కృష్ణ , శివ రెడ్డి , ఆర్.
ఎం.పి సుధాకర్ గౌడ్ ,ప్రవీణ్ రెడ్డి , నిమ్మల కిషన్ ,జనగామ శేఖర్ , తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy