ప్రసంగం ముగియగానే లోక్‎సభ నుంచి వెళ్లిపోయిన రాహుల్ గాంధీ..!!

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెళ్లిపోయారు.సభా వేదికగా మణిపూర్ అంశంపై మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 Rahul Gandhi Left The Lok Sabha After The Speech..!!-TeluguStop.com

ప్రసంగం ముగిసిన వెంటనే బయటకు వెళ్లిన రాహుల్ గాంధీ ఇవాళ రాజస్థాన్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది.కాగా రాజస్థాన్ లో రాహుల్ గాంధీ పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రసంగం అనంతరం ఆయన వెళ్లిపోయారని సమాచారం.

మణిపూర్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube