మాజీ మంత్రి అయ్యన్న ఇంటివద్ద మరోసారి మోహరిస్తున్న పోలీసులు..

విశాఖ (నర్సీపట్నం): మాజీ మంత్రి అయ్యన్న ఇంటివద్ద మరోసారి మోహరిస్తున్న పోలీసులు.ఇప్పటికే నర్సీపట్నం చేరుకున్న సిఆర్పిఎఫ్ బలగాలు.

ఈ రాత్రికి ఏ సమయంలోనైనా అరెస్టు చేస్తారంటూ పుకార్లు.పోలీసులకు దీటుగా అయ్యన్న ఇంటికి చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు