పవన్ ప్రాణాలకు అతని వల్ల ముప్పు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..!!

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్( KA Paul ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రాణాలకు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) వల్ల ముప్పు ఉందని హెచ్చరించారు.

అధికారం కోసం ఎందాకైనా తెగించడానికి చంద్రబాబు వెనుకాడే వ్యక్తి కాదని.ఆనాడు ఎన్టీఆర్ ను చంపించినట్లే పవన్ కళ్యాణ్ నీ కూడా చంపించే అవకాశం ఉందని హెచ్చరించారు.

అంతేకాదు చంద్రబాబే చంపించి దానిని జగన్ పైకి నెట్టేసిన ఆశ్చర్యపడక్కర్లేదని అన్నారు.కొడుకు లోకేష్ నీ ముఖ్యమంత్రిని చేయటం కోసం చంద్రబాబు ఎంతకైనా వెళ్తారంటూ వీడియో విడుదల చేశారు.

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్రపై కూడా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ తాను సీఎం అభ్యర్థిగా ప్రచార యాత్ర చేస్తున్నట్లు ప్రకటించకపోతే అతనికి ప్రాణహాని ఉందని అన్నారు.గత కొద్ది సంవత్సరాలుగా బీసీలు, కాపులలో ఎవరు ముఖ్యమంత్రి కాలేదు.

Advertisement

చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టిన ఆయన కాంగ్రెస్ లో విలీనం కావడంతో ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పారు.ఇటువంటి పరిస్థితులలో పవన్ తాను సీఎం అభ్యర్థిని కాను అని చెప్పడం అన్యాయమే అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ, బీజేపీ అన్యాయం చేయటం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు