డేటా చోరీ కేసులో పలు కంపెనీలకు నోటీసులు

డేటా చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా పలు కంపెనీలకు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.

వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బయటకి వెళ్లడంపై వివరణ ఇవ్వాలని పోలీసులు సదరు నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్కెట్, ఫోన్ పే, ఫేస్ బుక్ సహా పదకొండు కంపెనీలకు పోలీసులు నోటీసులు అందజేశారని సమాచారం.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు