మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షురాలు ఇమ్మడి పావని, ఉప అధ్యక్షురాలు ఇమ్మడి రమ్య, ప్రధాన కార్యదర్శి గా ఇమ్మడి వర్షిణి నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కార్యవర్గ సభ్యులు గా ఇమ్మడి రేన,ఇమ్మడి దేవావ్వ,ఇమ్మడి లక్ష్మి,ఇమ్మడి రాజేశ్వరి,ఇమ్మడి లక్ష్మి, ఇమ్మడి కవిత,ఇమ్మడి లక్ష్మి, ఇమ్మడి రజవ్వ లను ఎన్నుకున్నారు.కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మాస్త్య శాఖ డైరెక్టర్ మోహన్, ముదిరాజ్ సంఘం ఉమ్మడి మండల అధ్యక్షులు నాగరాజు, సింగారం అధ్యక్షులు రమచంద్రం ఉపాధ్యక్షులు బాబు, శంకర్, మల్లయ్య, బాలరాజు,అశోక్ తదితులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News