తెలంగాణ క్రికెట్ ప్రేమికుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న ఎంఎస్ ధోని..!!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రికెటర్లను ప్రోత్సహించడానికి ఇండియన్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అనేక అకాడమీలు సాధిస్తున్న సంగతి తెలిసిందే.

వేరేటి లోనే తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ ప్రేమికుల కోసం హైదరాబాదు నగరంలో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీని స్థాపించడానికి పూనుకొన్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా రెడీ అవటం జరిగాయి.ఒక హైదరాబాద్ నగరంలో మాత్రమేకాక వరంగల్ రాష్ట్రంలో కూడా అకాడమీ పెట్టే ఆలోచనలో ఎంఎస్ ధోని టీం ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ అదేవిధంగా కర్ణాటక మరికొన్ని రాష్ట్రాలలో ఎంఎస్ ధోని ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ప్రవేట్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకుని ఈ శిక్షణ తరగతులను నిర్వహించడానికి పూనుకుంది.దేశంలోనే అత్యుత్తమ శిక్షణ తరగతులు అందించే అకాడమీగా  ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కి మంచి పేరు ఉంది.

క్రికెట్ అకాడమీ లు మాత్రమే కాకుండా స్కూల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా ధోని అకాడమీ బ్రెనిఎక్స్ బి అమలు చేయనుంది.స్కూల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్యక్రమాల వల్ల చిన్న వయసులోనే క్రీడా ప్రతిభ కలిగిన చిన్నారులను గుర్తించటం జరుగుతుంది.

Advertisement
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు