కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: ఉంగుటూరు మండలం ఉంగుటూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు ద్వారా నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
ఎమ్మెల్యే వంశీ, అజయ్ కల్లం కామెంట్స్.సీఎం జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు.
ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి నాడు-నేడులో 2 కోట్లతో పాటు దాతలు ముందుకు రావడం అభినందనీయం.కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి.
సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న మౌలిక సదుపాయాలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకి చేరాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy