ఇరాక్ కుర్దిస్థాన్‎లో క్షిపణుల దాడులు

ఇరాక్‎లో క్షిపణులు, డ్రోన్లతో దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.కుర్దిస్థాన్‎లో జరిగిన దాడుల్లో 13 మంది మృత్యువాత పడ్డారు.

మరో 58 మందికి గాయాలయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.

అయితే.ఈ దాడులను ఇరాన్ లోని ఇస్లామిక్ తిరుగుబాటు దారులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీవీప్యాట్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు..!

Advertisement

తాజా వార్తలు