విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ వైసీపీ నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆసరా కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై కొందరు నేతలు మంత్రి వద్దకు వెళ్లారు.
ఈ క్రమంలో సదరు నేతలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.మీకేనా.
మాకు లేవా బాధలు.నువ్వు పెద్ద పోటుగాడివా అంటూ ఓ వైసీపీ నేతపై తీవ్రంగా మండిపడ్డారని సమాచారం.
గత కొంతకాలంగా ఎమ్మెల్యే శ్రీనివాస రావు తీరుపై ఓ వర్గం అసంతృప్తిగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే విశాఖలో వైవీ సుబ్బారెడ్డికి నాయకులు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy