మానవశరీరంలో 70% నీరే ఉంటుందని సైన్స్ చెబుతోంది.మన రక్తంలో, కండరాల్లో, ఎముకల్లో నీరు ఉంటుంది.
మెటబాలిజం సరైన ట్రాక్ లో ఉండాలంటే నీరు అత్యవసరం.అందుకే తక్కువ తాగినా, పూర్తిగా నీళ్ళు తాగకుండా ఉండలేం.
రోజుకి 7-8 గ్లాసుల నీరైనా తాగాలి.ఇక నీళ్ళు తక్కువగా తాగితే ఎన్ని ప్రమాదాలో మీరే చూడండి.
* అవసరమైన మోతాదులో నీరు శరీరానికి అందకపోతే బాడి డీహైడ్రేట్ అయిపోతుంది.ఏ పని సరిగా చేయలేరు.
మెల్లిమెల్లిగా అనేకరకాల అరోగ్య సమస్యలు వస్తాయి.* నీరు తక్కువగా తాగితే, శరీరంలో వేడి పెరిగిపోతుంది.
* నీళ్ళు తక్కువగా తాగితే, సాల్ట్ లెవెల్స్ విపరీతంగా పడిపోయి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.దాంతో డయబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
అలాగే హార్ట్ రేట్ బ్యాలెన్స్ తప్పుతుంది.* రక్తానికి నీళ్ళు అవసరం.
సరిపడ నీళ్ళు శరీరంలోకి చేరకపోతే బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది.* జీర్ణక్రియకు సహాయపడతుంది నీరు.
నీటి శాతం తగ్గినాకొద్ది జీర్ణక్రియ దెబ్బతింటూ ఉంటుంది.* నీరు తాగే అలవాటు తగ్గిస్తే అది కడుపులో ఎసిడిటికి, ఆల్సర్ కి కారణమవుతుంది.
* చర్మ సౌందర్యానికి కూడా నీరు ఎంతో అవసరం.నీరు తక్కువగా తాగేవారు ఉన్న వయసుకన్నా పెద్దగా కనిపిస్తారు.
* శరీరంలోని మలినాలు మూత్రం రూపంలో బయటకి రావాలంటే నీరు అతిముఖ్యం.కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy