తెలంగాణ భవన్( Telangana Bhavan ) కు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) చేరుకున్నారు.కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఐదు ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు.
57 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మరియు పార్టీ కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB ) అప్పగించడంపై బీఆర్ఎస్ నిరసన కార్యాచరణను రూపొందించనుంది.
ఈ క్రమంలోనే దీనిపై కేసీఆర్ పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు.అదేవిధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా( Nalgonda District )లో ఈ నెల 13వ తేదీన నిరసన భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.అలాగే అసెంబ్లీ సమావేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy