గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.సమాజంలో అందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నారు.
ఈ క్రమంలోనే వచ్చే నెల 5వ తేదీన రాజమండ్రికి వస్తున్నట్లు జనసేనాని ప్రకటించారు.తూర్పుగోదావరి జిల్లా నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.
రాజకీయాలు నడపడం చాలా కష్టమన్న పవన్ వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలని సూచించారు.