రాజకీయాలు నడపడం చాలా కష్టం.. పవన్ కల్యాణ్

గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

సమాజంలో అందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నారు.ఈ క్రమంలోనే వచ్చే నెల 5వ తేదీన రాజమండ్రికి వస్తున్నట్లు జనసేనాని ప్రకటించారు.

తూర్పుగోదావరి జిల్లా నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.రాజకీయాలు నడపడం చాలా కష్టమన్న పవన్ వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలని సూచించారు.

రూ.10 విషయంలో ఆటోడ్రైవర్‌ను చితకబాదిన ట్రాన్స్‌జెండర్ ఉమెన్.. వీడియో వైరల్..