పాకిస్తాన్ పై భారత్ మహిళా జట్టు ఘనవిజయం

హైదరాబాద్:జులై 20 మహిళల ఆసియా కప్ -2024 టీ20 టోర్నీలో భాగంగా భారత్ జట్టు తొలి మ్యాచ్ పాకిస్థాన్ జట్టుతో ఆడింది.

శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో హర్మన్ ప్రీత్ బృందం ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

స్మృతి మందాన, పెఫాలి వర్మ దూకుడైన బ్యాటింగ్ కు తోడు.దీప్తిశర్మ, పూజ, శ్రేయాంక, రేణుక అద్భుత బౌలింగ్ తో పాకిస్థాన్ జట్టు చిత్తయింది.

కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

నాని కొత్త సినిమాలో రష్మికకు ఛాన్స్ మిస్ కావడానికి అసలు కారణాలివే.. ఏమైందంటే?
Advertisement

Latest Hyderabad News