బీజేపీ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది

తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరిని బీజేపీలోకి ఆహ్వానిస్తామని తరుణ్ చుగ్ అన్నారు.బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.

కుటుంబ పాలన వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడు బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

తరుణ్నుగ్ను కలిసిన బూర నర్సయ్య గౌడ్ రాష్ట్ర అభివృద్ధి బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు.

ఏందిది.. ఈ బాలుడు 9/11 తీవ్రవాద దాడిలో మరణించి.. మళ్లీ పుట్టాడట..!
Advertisement

తాజా వార్తలు