శీనన్నకే మా సంపూర్ణ మద్దతు - మొదటి బేడ గంగపుత్ర సంఘం..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) రుద్రంగి మండల కేంద్రంలో ని మొదటి బేడ గంగపుత్ర సంఘ సభ్యులు బుధవారం సమావేశమై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) ఆది శ్రీనివాస్ కే తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేసి ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు.

ఈ సందర్భంగా గంగపుత్రులు మాట్లాడుతూ రుద్రంగి ముద్దు బిడ్డ ఆది శ్రీనివాస్ కె( Aadi Srinivas ) మద్దతు తెలుపుతున్నామని అన్నారు.

రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.ఆయనకు గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

నాలుగుసార్లు ఓడిన ప్రజల కష్టసుఖల్లో పలుపంచుకుంటు అండగా నిలుస్తున్న ఆది శ్రీనివాస్ కె తమ పూర్తి మద్దతు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News