పెనుగంచిప్రోలు కె.వి.ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో అగ్ని ప్రమాదం

ఏసీ కల్యాణ మండపంలో పెళ్లి జరుగుతుండగా ఒక్కసారిగా పేలిన జనరేటర్ఎ గిసిపడిన మంటలు పరుగులు తీసిన పెళ్లి వారు తిరుపతమ్మ తిరునాళ్లకు వచ్చిన అగ్నిమాపక శకటం అందుబాటులో ఉండటంతో వెంటనే వచ్చి మంటలను ఆర్పి వేశారు.

ఘటన జరిగిన సమయంలో కళ్యాణ మండపంలో సుమారు 300 మంది ఇరు కుటుంబాల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఉన్నారు వారంతా భయాందోళనలతో పరుగులు తీశారు.

తాజా వార్తలు