లొంగిపోయిన మావోయిస్టు డిసియం జ్యోతికి ఆర్థికసహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా: మావోయిస్టు డిసియంగా పనిచేసి కరీంనగర్ సిపి ముందు ఇటీవల లొంగిపోయిన రాజన్న సిరిసిల్లా(Rajanna Sirisilla ) జిల్లా కోనరావుపేట మండలం శివంగాలపల్లికి చెందిన నేరేళ్ళ జ్యోతి( Jyothi ) అలియాస్ జ్యోతక్క (35)కు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు( L Subbarayudu ) 5లక్షల రూపాయల ఆర్థికసహాయం చెక్కును శుక్రవారంనాడు తన కార్యాలయంలో అందజేశారు.

Latest Rajanna Sircilla News